జూన్ 21న ముగియనున్న అకడమిక్ ఇయర్
- April 20, 2020
దోహా :గవర్నమెంట్ స్కూల్స్కి అకడమిక్ ఇయర్ జూన్ 21తో ముగుస్తుందని మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అడ్వయిజర్ మొహమ్మద్ అహ్మద్ అల్ బిష్రి చెప్పారు. 1 నుంచి 11 గ్రేడ్స్కి చెందిన విద్యార్థులు డెస్టెన్స్ లెర్నింగ్ని మే 7తో కంక్లూడ్ చేస్తారు. 12 గ్రేడ్ విద్యార్థులు ఫైనల్ ఎగ్జామ్స్ వరకు తమ స్టడీ కొనసాగించాల్సి వుంటుంది. కాగా, ప్రైవేట్ స్కూల్స్ తమ అకడమిక్ ఇయర్ని ముగించడం లేదా తగ్గించడం అనేదానికి సంబంధించి మినిస్ట్రీ ఓ సర్క్యులర్ విడుదల చేసిందని చెప్పారు. వచ్చే ఏడాది రిజిస్ట్రేషన్ ప్రక్రియ రిమోట్ ఇంటర్వ్యూల ద్వారా విద్యార్థులు - స్కూల్ మధ్య జరుగుతందని వెల్లడించారు. పేరెంట్స్ నుంచి ఫిర్యాదుల కోసం వాట్సాప్ నంబర్ 60020020 అలాగే కాల్ సెంటర్ నెంబర్ 155 అందుబాటులో వుంటాయని చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







