అధిక ధరలకు సిమెంట్ విక్రయం, షాప్స్పై రెయిడ్
- April 22, 2020
మస్కట్: కన్స్యుమర్ ప్రొటెక్షన్ అథారిటీస్, బిల్డింగ్ మెటీరియల్స్ విక్రయిస్తున్న షాప్లపై రెయిడ్స్ నిర్వహించడం జరిగింది. అధిక ధరలకు సిమెంట్ సహా బిల్డింగ్ మెటీరియల్స్ని విక్రయిస్తున్నట్లు అధికారులు ఈ సందర్భంగా గుర్తించారు. ఈ సోదాల్లో 4 ఎస్టాబ్లిష్మెంట్స్ని షట్డౌన్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు అధికారులు. కన్స్యుమర్ ప్రొటెక్షన్ చట్టానికి వ్యతిరేకంగా ఆయా ఎస్టాబ్లిష్మెంట్స్ వ్యవహరిస్తున్నాయనీ, వాటిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని పిఎసిపి పేర్కొంది.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







