గ్రోసరీ స్టోర్స్లో ఇ-పేమెంట్ మెషీన్స్ తప్పనిసరి
- April 22, 2020
రియాద్: అన్ని గ్రోసరీ స్టోర్స్ అలాగే సప్లయ్ షాప్స్, ఎలక్ట్రానిక్ పేమెంట్ (ఇ-పేమెంట్) మెథడ్స్ని పాటించాలనీ అధికారులు స్పష్టం చేశారు. మే 10 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. క్యాష్ సర్క్యులేషన్ని తగ్గించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోబడింది. సౌదీ అరేబియన్ మానెటరీ అథారిటీ, మినిస్ట్రీస్ ఆఫ్ కామర్స్, మునిసిపల్, రూరల్ ఎఫైర్స్తో కలిసి సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో నగదు చెలామణీని తగ్గించడం కూడా కీలక పాత్ర పోషించనుంది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు