23 శాతం ఫీజులు తగ్గించిన ప్రైవేట్ స్కూల్స్
- April 22, 2020
మనామా:బహ్రెయిన్లో మొత్తం 38 ప్రైవట్ స్కూల్స్ 5 నుంచి 23 శాతం వరకు ఫీజుల్ని తగ్గించినట్లు ఎడ్యుకేషన్ మినిస్టర్ డాక్టర్ మాజిద్ బిన్ అలి అల్ నుయైమి చెప్పారు. డాక్టర్ అల్ నుయైమి, కౌన్సిల్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్ రిమోట్ సెషన్లో ఈ విషయాన్ని వెల్లడించారు. సెప్టెంబర్ 2020 వరకు ఇన్స్టాల్మెంట్స్లో ఫీజులు చెల్లించేలా తల్లిదండ్రులకు ఉపశమనం కల్పించేందుకు స్కూల్ యాజమాన్యాలు అంగీకరించినట్లు వివరించారాయన. కాగా, గత గ్రాంట్లను ఖర్చు చేయని కారణంగా 19 స్కూల్స్కి కొత్త గ్రాంట్స్ మంజూరు చేయడంలేదని మినిస్ట్రీ వివరించింది. హెల్త్ గ్రౌండ్స్ నేపథ్యంలో టీచర్లకు అండగా వుండాలని మినిస్ట్రీ సూచించింది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







