23 శాతం ఫీజులు తగ్గించిన ప్రైవేట్ స్కూల్స్
- April 22, 2020
మనామా:బహ్రెయిన్లో మొత్తం 38 ప్రైవట్ స్కూల్స్ 5 నుంచి 23 శాతం వరకు ఫీజుల్ని తగ్గించినట్లు ఎడ్యుకేషన్ మినిస్టర్ డాక్టర్ మాజిద్ బిన్ అలి అల్ నుయైమి చెప్పారు. డాక్టర్ అల్ నుయైమి, కౌన్సిల్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్ రిమోట్ సెషన్లో ఈ విషయాన్ని వెల్లడించారు. సెప్టెంబర్ 2020 వరకు ఇన్స్టాల్మెంట్స్లో ఫీజులు చెల్లించేలా తల్లిదండ్రులకు ఉపశమనం కల్పించేందుకు స్కూల్ యాజమాన్యాలు అంగీకరించినట్లు వివరించారాయన. కాగా, గత గ్రాంట్లను ఖర్చు చేయని కారణంగా 19 స్కూల్స్కి కొత్త గ్రాంట్స్ మంజూరు చేయడంలేదని మినిస్ట్రీ వివరించింది. హెల్త్ గ్రౌండ్స్ నేపథ్యంలో టీచర్లకు అండగా వుండాలని మినిస్ట్రీ సూచించింది.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







