మోటరిస్టులకు గ్లోవ్స్, మాస్క్ల పంపిణీ
- April 22, 2020
దోహా:కరోనా వైరస్ పట్ల అవగాహన పెంచే క్రమంలో జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్, అల్ ఖోర్ సిటీలో వాహనదారులకు మాస్క్లు, గ్లోవ్స్ని పంపిణీ చేశారు. అత్యవసరమైతే తప్ప రోడ్ల మీదకు రావొద్దంటూ వాహనదారులకు సూచించారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో రావాల్సి వస్తే, మాస్క్లు, గ్లోవ్స్ ధరించాలని సూచించడం జరిగింది. ట్రాఫిక్ రూల్స్ని పాటించాలనీ, వేగ పరిమతిని పాటించాలనీ, ఇతరులకు ఇబ్బంది కలిగించేలా వాహనాలు నడపరాదని హెచ్చరించారు. కిడ్జ్మాండో దోహా, ఔరా ఎంటర్టైన్మెంట్, పల్మా హాస్పిటాలిటీ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు