3 ఔట్లెట్స్పై డిస్కౌంట్ పర్మిట్స్ నిలుపుదల
- January 27, 2016
మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ మరియు కామర్స్, మూడు షాపింగ్ ఔట్లెట్స్కి గతంలో ఇచ్చిన డిస్కౌంట్ పర్మిట్స్ని రద్దు చేసింది, అలాగే 5,000 ఖతారీ రియాల్స్ ఫైన్స్ కూడా విధించింది. కన్స్యుమర్ ప్రొటెక్షన్ చట్టం ప్రకారం నిబంధనల్ని ఉల్లంఘించినట్లు గుర్తించిన మినిస్ట్రీ, ఈ చర్యలు తీసుకుంది. డిస్కౌంట్, నాన్ డిస్కౌంట్ ఐటమ్స్కి సంబంధించి ప్రైస్ ట్యాగ్ని ప్రత్యేకంగా చూపించడంలో ఆ మూడు ఔట్లెట్స్ విఫలమయ్యాయి. ప్రమోషన్స్ సందర్భంగా వినియోగదారులు ధరల విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని మంత్రిత్వ శాఖ సూచించింది. వరుసగా నిర్వహించిన తనిఖీల్లో 14 ఔట్లెట్స్పై మినిస్ట్రీ అధికారులు చర్యలు తీసుకున్నారు. వాస్తవ ధరల కంటే అధికంగా విక్రయిస్తున్న ఔట్లెట్స్పైనా ఫైన్స్ విధించడం జరిగింది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







