మస్కట్: మోసం, చోరీకి పాల్పడిన ఆరుగురి అరెస్ట్
- April 30, 2020
మస్కట్:బ్యాంక్ ఖాతాదారులను మాయమాటలతో బురిడి కొట్టించి ఖాతాలో డబ్బులు కాజేస్తున్న ముఠా ఆటకట్టించారు రాయల్ ఒమన్ పోలీసులు. ముఠాలోని ఆరుగురు ప్రవాసీయులు బ్యాంక్ ఖతాదారులకు..తమ బ్యాంక్ కార్డు బ్లాక్ అవుతుందని టెక్ట్స్ మెసేజ్ చేసేవారని పోలీసులు వివరించారు. ఖాతాదారులు కంగారులో ఉండగానే వారి నుంచి బ్యాంక్ వివరాలు సేకరించి డబ్బులను కాజేసేవారు. బాధితుల ఫిర్యాదుతో ఆరుగురు ప్రవాసీయుల ముఠాను రాయల్ ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇలాంటి మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. నగదు బహుమతులు గెలుచుకున్నట్లు, లక్కీ లాటరీ తగిలిందని లేదంటే బ్యాంక్ కార్డు బ్లాక్ అయిందని ఎవరైనా ఫోన్ చేసి అకౌంట్ వివరాలు అడిగితే అస్సలు చెప్పకూడదని పోలీసులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!







