మస్కట్: మోసం, చోరీకి పాల్పడిన ఆరుగురి అరెస్ట్
- April 30, 2020
మస్కట్:బ్యాంక్ ఖాతాదారులను మాయమాటలతో బురిడి కొట్టించి ఖాతాలో డబ్బులు కాజేస్తున్న ముఠా ఆటకట్టించారు రాయల్ ఒమన్ పోలీసులు. ముఠాలోని ఆరుగురు ప్రవాసీయులు బ్యాంక్ ఖతాదారులకు..తమ బ్యాంక్ కార్డు బ్లాక్ అవుతుందని టెక్ట్స్ మెసేజ్ చేసేవారని పోలీసులు వివరించారు. ఖాతాదారులు కంగారులో ఉండగానే వారి నుంచి బ్యాంక్ వివరాలు సేకరించి డబ్బులను కాజేసేవారు. బాధితుల ఫిర్యాదుతో ఆరుగురు ప్రవాసీయుల ముఠాను రాయల్ ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇలాంటి మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. నగదు బహుమతులు గెలుచుకున్నట్లు, లక్కీ లాటరీ తగిలిందని లేదంటే బ్యాంక్ కార్డు బ్లాక్ అయిందని ఎవరైనా ఫోన్ చేసి అకౌంట్ వివరాలు అడిగితే అస్సలు చెప్పకూడదని పోలీసులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







