రాజకీయ ప్రస్థానం హైదరాబాద్ నుంచే : చంద్రబాబు నాయుడు
- January 28, 2016
తెలుగు వారికి ఆపద వస్తే అర్ధరాత్రైనా వచ్చి కాపాడుకుంటానని తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం రాత్రి యూసఫ్గూడ కృష్ణకాంత్ పార్కులో చంద్రబాబు ప్రసంగించారు. తెలుగు జాతి ఎక్కడుంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుందన్నారు. ప్రపంచ పటంలో హైదరాబాద్ను నిలబెట్టిన ఘనత తమదేనని వివరించిన చంద్రబాబు తన రాజకీయ ప్రస్థానం కూడా ఇక్కడ నుంచే ప్రారంభమైందన్నారు.
తాజా వార్తలు
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..







