గల్ఫ్ దేశాల నుంచి ఇండియన్స్ ని తరలించాలని ఎలాంటి ఆదేశాలు అందలేదన్న ఎయిర్ ఫోర్స్
- May 04, 2020
కువైట్:లాక్ డౌన్ తో గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించాలని తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని భారత్ వైమానిక దళం తెలిపింది. అయితే..తమకు ఆదేశాలు అందిన వెంటనే తరలింపు ప్రక్రియ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని వైస్ మార్షల్ సురత్ సింగ్ తెలిపారు. ఆదేశాలకు అనుగుణంగా ఏ క్షణంలోనైనా దేశంలోగానీ, విదేశాల్లోగానీ ఆపరేషన్ నిర్వహించేందుకు తాము సన్నద్ధంగా ఉన్నామన్నారు. మరోవైపు కరోనా వైరస్ నేపథ్యంలో నేపాల్ కు కూడా మెడికల్ సప్లైయ్స్ అందజేసినట్లు అయన తెలిపారు. ఇదిలాఉంటే కరోనా వైరస్ పై ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వైద్య సిబ్బందికి వైమానిక దళం ఏరియల్ సెల్యూట్ నిర్వహించిందన్నారు. ఇందులో వైమానికదళానికి చెందిన నాలుగు ఎయిర్ క్రాఫ్ట్ లు, 10 యుద్ధవిమానాలు, 15-20 హెలికాఫ్టర్ లు పాల్గొన్నాయన్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







