మనామా:పోలీస్లకు ఫేస్ మాస్క్ల పంపిణీ
- May 06, 2020
మనామా:సదరన్ గవర్నరేట్, 2,50 మెడికల్ ఫేస్ మాస్క్లను పోలీస్ డైరెక్టరేట్కి అందించింది. కరోనా వైరస్పై పోరులో భాగంగా ఈ మాస్క్లు, పోలీసులకు ఉపకరించనున్నాయి. సదరన్ గవర్నర్ షేక్ ఖలీఫా బిన్ అలి బిన్ ఖలీఫా అల్ ఖలీఫా సూచన మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. సోషల్ ప్రోగ్రామ్స్ అండ్ కమ్యూనిటీ ఎఫైర్స్ డైరెక్టర్ మొహమ్మద్ హస్సామ్ అల్ ఫావ్ మరియు సదరన్ పోలీస్ డైరెక్టరేట్ కమ్యూనిటీ పోలీస్ చీఫ్ మేజర్ హెలాల్ అల్ దోసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







