బెవరేజ్ బ్రాండ్ కంటెంట్స్పై ప్రభుత్వం ప్రకటన
- May 06, 2020
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ రీజినల్ మునిసిపాలిటీస్ అండ్ వాటర్ రిసోర్సెస్, వింటో బెవరేజ్ శాంపిల్ పరీక్షల విషయమై ప్రకటన వెల్లడించింది. కన్జంప్షన్ కోసం ఇది భద్రమైనదేనని ఈ సందర్భంగా మినిస్ట్రీ స్పష్టతనిచ్చింది. సోషల్ మీడియా వేదికగా వంటో బెవరేజ్కి సంబంధించి కొన్ని పుకార్లు రాగా, మినిస్ట్రీ కొన్ని శాంపిల్స్ని పరీక్షల కోసం సేకరించి, పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఇందులో వాడే కలర్ ప్రమాదకరమైనదంటూ ప్రచారం జరిగింది. కాగా, ఫుడ్ కంపెనీలు, ఆయా రంగుల వినియోగంపై స్పష్టతనివ్వాలనీ, పిల్లలపై ప్రభావం చూపే రంగుల వినియోగం ఆహార పదార్థాల్లో మానెయ్యాలనీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి







