బెవరేజ్ బ్రాండ్ కంటెంట్స్పై ప్రభుత్వం ప్రకటన
- May 06, 2020
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ రీజినల్ మునిసిపాలిటీస్ అండ్ వాటర్ రిసోర్సెస్, వింటో బెవరేజ్ శాంపిల్ పరీక్షల విషయమై ప్రకటన వెల్లడించింది. కన్జంప్షన్ కోసం ఇది భద్రమైనదేనని ఈ సందర్భంగా మినిస్ట్రీ స్పష్టతనిచ్చింది. సోషల్ మీడియా వేదికగా వంటో బెవరేజ్కి సంబంధించి కొన్ని పుకార్లు రాగా, మినిస్ట్రీ కొన్ని శాంపిల్స్ని పరీక్షల కోసం సేకరించి, పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఇందులో వాడే కలర్ ప్రమాదకరమైనదంటూ ప్రచారం జరిగింది. కాగా, ఫుడ్ కంపెనీలు, ఆయా రంగుల వినియోగంపై స్పష్టతనివ్వాలనీ, పిల్లలపై ప్రభావం చూపే రంగుల వినియోగం ఆహార పదార్థాల్లో మానెయ్యాలనీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







