ఆన్లైన్ పెళ్ళిళ్ళ కోసం 5,000 రిజిస్ట్రార్స్కి శిక్షణ
- May 06, 2020
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్, 5,000 మంది మ్యారేజ్ రిజ్రస్టార్స్కి ఆన్లైన్లో పెళ్ళిళ్ళను అఫిసియేట్ చేయడం కోసం శిక్షణ ఇస్తోంది. కింగ్డమ్ వ్యాప్తంగా వీటిని త్వరలో అందుబాటులోకి తెస్తారు. ముందుగా క్యాపిటల్ రియాద్లో ట్రయల్ పీరియడ్ని నిర్వహిస్తారు. కోర్టులకు వెళ్ళే అవసరం లేకుండా, పేపర్ డాక్యుమెంట్ల అవసరం కూడా లేకుండా ఆన్లైన్ ద్వారానే ప్రక్రియ పూర్తి చేసేందుకు తగిన సాంకేతిక శిక్షణ రిజిస్ట్రార్స్కి అందిస్తున్నారు. డిజిటల్ మ్యారేజ్ కాంట్రాక్ట్, మొత్తం వివరాల్ని ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో రూపొందబడి, మ్యారేజీ ప్రొసిడ్యూర్స్ని ఆటోమేట్ చేస్తుంది. 2,000 మ్యారేజీ లైసెన్సుల్ని జారీ చేసేలా 300 మంది రిజిస్ట్రార్స్కి తొలుత అనుమతినిచ్చారు. 252 ఆన్లైన్ మ్యారేజీ కాంట్రాక్టుల్ని రియాద్లో సర్టిఫై చేశారు. నాజిజ్ పోర్టల్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







