ఆన్లైన్ పెళ్ళిళ్ళ కోసం 5,000 రిజిస్ట్రార్స్కి శిక్షణ
- May 06, 2020
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్, 5,000 మంది మ్యారేజ్ రిజ్రస్టార్స్కి ఆన్లైన్లో పెళ్ళిళ్ళను అఫిసియేట్ చేయడం కోసం శిక్షణ ఇస్తోంది. కింగ్డమ్ వ్యాప్తంగా వీటిని త్వరలో అందుబాటులోకి తెస్తారు. ముందుగా క్యాపిటల్ రియాద్లో ట్రయల్ పీరియడ్ని నిర్వహిస్తారు. కోర్టులకు వెళ్ళే అవసరం లేకుండా, పేపర్ డాక్యుమెంట్ల అవసరం కూడా లేకుండా ఆన్లైన్ ద్వారానే ప్రక్రియ పూర్తి చేసేందుకు తగిన సాంకేతిక శిక్షణ రిజిస్ట్రార్స్కి అందిస్తున్నారు. డిజిటల్ మ్యారేజ్ కాంట్రాక్ట్, మొత్తం వివరాల్ని ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో రూపొందబడి, మ్యారేజీ ప్రొసిడ్యూర్స్ని ఆటోమేట్ చేస్తుంది. 2,000 మ్యారేజీ లైసెన్సుల్ని జారీ చేసేలా 300 మంది రిజిస్ట్రార్స్కి తొలుత అనుమతినిచ్చారు. 252 ఆన్లైన్ మ్యారేజీ కాంట్రాక్టుల్ని రియాద్లో సర్టిఫై చేశారు. నాజిజ్ పోర్టల్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







