వందే భారత్ మిషన్:దోహా నుంచి కేరళ విమానం రద్దు
- May 10, 2020
దోహా:వందే భారత్ మిషన్ లో భాగంగా దోహా నుంచి తిరువనంతపురం రావాల్సిన ఎయిర్ ఇండియా విమానం IX 374 రద్దు అయినట్టు ఆ సంస్థ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 3:35 గంటలకు విమానం టేకాఫ్ కావాల్సి ఉండగా ఖతర్లోని అధికారుల నుంచి క్లియరెన్స్ లభించలేదని ఆయన పేర్కొన్నారు. దీంతో విమానం రద్దు అయినట్టు తెలిపారు. ఖతర్లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకొచ్చేందుకు వెళ్లిన రెండో విమానం ఇది. విమానాన్ని తర్వాత తేదీకి రీషెడ్యూల్ చేయనున్నట్టు అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?