'ముత్రాహ్' బేకరీ మూసివేత కారణం కరోనా కాదు
- May 11, 2020
మస్కట్:ముత్రాహ్ లోని బేకరీలో ఒక వ్యక్తికి కరోనా వ్యాధి సోకిన కారణంగా తాము ఆ బ్యాకరీపై దాడి జరిపి మూసివేయించామని సోషల్ మీడియాలలో వస్తున్నదండా పుకార్లేనని మస్కట్ మునిసిపాలిటీ స్పష్టం చేసింది. ఆహార, ఆరోగ్య ప్రమాణాలు పాటించని కారణంగా చర్య తీసుకున్నామని అధికారులు వివరించారు. ఇలాంటి దాడులు తాము విధినిర్వహణలో భాగంగా.. ఆహార తయారీ నియమాలు పాటించని బేకరీలపై, రెస్టారెంట్ లపై చేస్తామన్నారు.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!







