'ముత్రాహ్' బేకరీ మూసివేత కారణం కరోనా కాదు
- May 11, 2020
మస్కట్:ముత్రాహ్ లోని బేకరీలో ఒక వ్యక్తికి కరోనా వ్యాధి సోకిన కారణంగా తాము ఆ బ్యాకరీపై దాడి జరిపి మూసివేయించామని సోషల్ మీడియాలలో వస్తున్నదండా పుకార్లేనని మస్కట్ మునిసిపాలిటీ స్పష్టం చేసింది. ఆహార, ఆరోగ్య ప్రమాణాలు పాటించని కారణంగా చర్య తీసుకున్నామని అధికారులు వివరించారు. ఇలాంటి దాడులు తాము విధినిర్వహణలో భాగంగా.. ఆహార తయారీ నియమాలు పాటించని బేకరీలపై, రెస్టారెంట్ లపై చేస్తామన్నారు.
తాజా వార్తలు
- కేరళలో నిరుపేదలకు.. బహ్రెయిన్ ప్రవాస పారిశ్రామికవేత్త సేవలకు ప్రశంసలు..!!
- రూ.10, రూ.20 ప్లాస్టిక్ నోట్ల ట్రయల్స్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- ఏపీ ప్రజలకు విశాఖ AIG గుడ్ న్యూస్
- విద్యార్థులపై అరాచకాలకు పాల్పడిన వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: CJI
- శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్
- ప్రధాని మోదీ వీడియో నిలిపివేత: కేంద్ర ప్రభుత్వానికి మెటా క్షమాపణలు!
- డ్రైవింగ్ చేస్తూ మొబైల్ వాడితే భారీ జరిమానా..
- ప్రధాని మోదీతో స్కైరూట్ ఫౌండర్లు భేటీ: ‘విక్రమ్-1’ విజయవంతంపై ప్రశంసల వర్షం!
- ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వాట్సాప్ లో కొత్త ఫీచర్
- ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ







