విజిటర్స్ వీసా గడువు పెంపు
- May 11, 2020
మనామా: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ - నేషనాలిటీ పాస్పోర్ట్స్ అండ్ రెసిడెన్స్ ఎఫైర్స్, విజిటర్స్ వీసా గడువుని మూడు నెలల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే రెసిడెంట్ పర్మిట్ హోల్డర్స్ స్టేటస్ని ఈ ఏడాది చివరి వరకూ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. కాగా, రెసిడెంట్ పర్మిట్స్కి సంబంధించి అన్ని రకాల ఫీజుల్ని తాత్కాలికంగా ఉపసంహరించుకుంటున్నారు. ఈ ఏడాది చివరి వరకు రెసిడెంట్ పీరియడ్ని ఆటోమేటిక్గా పొడిగించేలా చర్యలు చేపడుతున్నారు. ఎలాంటి అప్లికేషన్ సమర్పించాల్సిన అవసరం లేకుండానే గడువు తీరిన అలాగే చెల్లుబాటైన వీసాల గడవును 3 నెలలు పొడిగించనున్నారు. ఈ మేరకు ఎన్పిఆర్ఎ ఓ ప్రకటనలో స్పష్టతనిచ్చింది.మరిన్ని వివరాలకు www.npra.gov.bh లో చూడండి లేదా నెంబర్:17399764 కు కాల్ చెయ్యండి.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







