విజిటర్స్ వీసా గడువు పెంపు
- May 11, 2020
మనామా: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ - నేషనాలిటీ పాస్పోర్ట్స్ అండ్ రెసిడెన్స్ ఎఫైర్స్, విజిటర్స్ వీసా గడువుని మూడు నెలల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే రెసిడెంట్ పర్మిట్ హోల్డర్స్ స్టేటస్ని ఈ ఏడాది చివరి వరకూ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. కాగా, రెసిడెంట్ పర్మిట్స్కి సంబంధించి అన్ని రకాల ఫీజుల్ని తాత్కాలికంగా ఉపసంహరించుకుంటున్నారు. ఈ ఏడాది చివరి వరకు రెసిడెంట్ పీరియడ్ని ఆటోమేటిక్గా పొడిగించేలా చర్యలు చేపడుతున్నారు. ఎలాంటి అప్లికేషన్ సమర్పించాల్సిన అవసరం లేకుండానే గడువు తీరిన అలాగే చెల్లుబాటైన వీసాల గడవును 3 నెలలు పొడిగించనున్నారు. ఈ మేరకు ఎన్పిఆర్ఎ ఓ ప్రకటనలో స్పష్టతనిచ్చింది.మరిన్ని వివరాలకు www.npra.gov.bh లో చూడండి లేదా నెంబర్:17399764 కు కాల్ చెయ్యండి.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?