స్కూల్ బస్సు ప్రమాదంలో 5 మంది మృతి
- January 29, 2016
బహ్లా ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. వీరిలో ఇద్దరు విద్యార్థులు కాగా, మరో ఇద్దరు బస్ డ్రైవర్లు. తీవ్రంగా గాయపడ్డ టీచర్ చికిత్స పొందుతూ మరణించారు. రాయల్ ఒమన్ పోలీసులు, ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారని అన్నారు. చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. తీవ్ర గాయాల పాలైన టీచర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు అధికారులు చెప్పారు. 33 మందితో వెళుతున్న బస్సు, ఓ ట్రక్కుని ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నాలుగు బస్సుల్లో 120 మంది విద్యార్థులు విహార యాత్రకు వెళ్ళారు. మూడు బస్సులు సేఫ్గా తిరిగి వచ్చాయి. ఒక బస్సు దురదృష్టవశాత్తూ ప్రమాదానికి గురయ్యిందని స్కూల్ యాజమాన్యం వెల్లడించింది.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







