షార్జా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగదారులు 42 మిలియన్లు
- January 29, 2016
ప్రతిరోజూ షార్జాలో 117,000 మంది ప్యాసింజర్స్ ఆర్టిఎ షార్జా పబ్కిన సిటీ మరియు ఇంటర్సిటీ బస్సులు, మరియు ట్యాక్సీలను ప్రతిరోజూ వినియోగిస్తుంటారు. ఆర్టిఏ షార్జా డైరెక్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ ఎఫైర్స్ అబ్దుల్ అజీజ్ అల్ జర్వాన్ మాట్లాడుతూ, 42,700,000 ప్యాసింజర్స్ షార్జా పబ్లిక్ సిటీ మరియు ఇంటర్సిటీ బస్సులను, ట్యాక్సీలను ప్రతిరోజూ వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. 2014తో పోల్చితే ఇది 21 శాతం అదనం. షటిల్ సర్వీసులను అదనంగా వినియోగించడం ద్వారా ప్రయాణీకుల ఆదరణ పెరిగిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయా ఫండ్రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం
- టూరిస్టుల కోసం విశాఖ తీరంలో మెగా సెలబ్రేషన్స్
- సైబర్ మోసగాళ్ల కొత్త వ్యూహాలు..జాగ్రత్త తప్పనిసరి!
- మచిలీపట్నం–అజ్మీర్ మధ్య ప్రత్యేక రైలు: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!







