తెలంగాణా జాగృతి ఖతర్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ
- May 12, 2020
దోహా:తెలంగాణా జాగృతి ఖతర్ అధ్యక్షురాలు నందిని అబ్బగౌని తెలిపిన వివరాల ప్రకారం,దోహా ఖతర్ లో కరోనా లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి పని లేక, జీతం లేక తినడానికి తిండి లేక అవస్థ పడుతున్న కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల చెందిన 15 మంది వలస కార్మికులకు కవిత గారి ఆదేశాల మేరకు తెలంగాణ జాగృతి ఖతర్ నాయకులు హరికా ప్రేమ్, స్వప్న కేశా, శ్రీకాంత్ కొమ్ముల,ఎల్లయ్య తాళ్ళపెళ్లి మరియు సంజయ్ థామస్,శ్రావణి కొండోజు గార్ల సహకారంతో నిత్యావసర సామగ్రిని అందజేయడం జరిగింది.
కరోనా వల్ల కార్మికులు తీవ్ర భయాందోళన కు లోనవుతున్నారని, తొందరగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణా వలస కార్మికుల ను వెనక్కు తీసుకురావడానికి చర్యలు చేపట్టాలని కోరారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







