స్మార్ట్ ఆఫీస్ ఇనీషియేటివ్ని ప్రారంభించిన సదరన్ గవర్నరేట్
- May 16, 2020
మనామా:సదరన్ గవర్నరేట్, స్మార్ట్ ఆఫీస్ ఇనీషియేటివ్ని ప్రారంభించింది. కరోనా వైరస్ (కోవిడ్19) నేపథ్యంలో ప్రజలతో కమ్యూనికేషన్, ఎసెన్షియల్ సర్వీసులకు సంబంధించి ఈ ఇనీషియేటివ్ని ప్రారంభించడం జరిగిందని సదరన్ గవర్నరేట్ గవర్నర్ షేక్ ఖలీఫా బిన్ అలి బిన్ ఖలీఫా అల్ ఖలీఫా చెప్పారు. డిప్యూటీ గవర్నర్ బ్రిగేడియర్ జనరల్ ఇస్సా తామెర్ అల్ దొస్సారి సమక్షంలో ఈ ఇనీషియేటివ్ని గవర్నర్ షేక్ ఖలీఫా ప్రారంభించారు. ప్రావిన్స్లో సెక్యూరిటీ మరియు సర్వీస్ ఎక్విప్మెంట్ని అవగతం చేసుకోవడానికి అడ్మినిస్రేట్షన్కి ఎంతో ఉపయోగపడ్తుంది. స్మార్ట్ మ్యాప్ ద్వారా పబ్లిక్ యుటిలిటీస్, సర్వీస్ ప్రాజెక్ట్స్ని గుర్తించేందుకు ఉపకరిస్తుంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష