స్మార్ట్ ఆఫీస్ ఇనీషియేటివ్ని ప్రారంభించిన సదరన్ గవర్నరేట్
- May 16, 2020
మనామా:సదరన్ గవర్నరేట్, స్మార్ట్ ఆఫీస్ ఇనీషియేటివ్ని ప్రారంభించింది. కరోనా వైరస్ (కోవిడ్19) నేపథ్యంలో ప్రజలతో కమ్యూనికేషన్, ఎసెన్షియల్ సర్వీసులకు సంబంధించి ఈ ఇనీషియేటివ్ని ప్రారంభించడం జరిగిందని సదరన్ గవర్నరేట్ గవర్నర్ షేక్ ఖలీఫా బిన్ అలి బిన్ ఖలీఫా అల్ ఖలీఫా చెప్పారు. డిప్యూటీ గవర్నర్ బ్రిగేడియర్ జనరల్ ఇస్సా తామెర్ అల్ దొస్సారి సమక్షంలో ఈ ఇనీషియేటివ్ని గవర్నర్ షేక్ ఖలీఫా ప్రారంభించారు. ప్రావిన్స్లో సెక్యూరిటీ మరియు సర్వీస్ ఎక్విప్మెంట్ని అవగతం చేసుకోవడానికి అడ్మినిస్రేట్షన్కి ఎంతో ఉపయోగపడ్తుంది. స్మార్ట్ మ్యాప్ ద్వారా పబ్లిక్ యుటిలిటీస్, సర్వీస్ ప్రాజెక్ట్స్ని గుర్తించేందుకు ఉపకరిస్తుంది.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







