ఫక్ కుర్బా: 100 మందికి పైగా ఖైదీల విడుదల
- May 16, 2020
మస్కట్: 100 మందికి పైగా ఖైదీలు ఫక్ కుర్బా ఇనీషియేటివ్ ద్వారా విడుదలయ్యారు. రమదాన్ మూడో వారంలో వీరందరూ విడుదలయ్యారు. ఫక్ కుర్బా మూడో వారం నేపథ్యంలో 195 కేసుల విడుదల జరిగిందనీ, వారికి సంబంధించిన ఫైనాన్షియల్ క్లెయిమ్స్ ని క్లియర్ చేయడం ద్వారా ఇది సాధ్మయ్యిందనీ, మొత్తంగా ఇప్పటిదాకా 486 మందిని విడుదల చేశామనీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు అధికారులు. మస్కట్ గవర్నరేట్లో 77 కేసులు, దోఫార్లో 38 కేసులు, అల్ దఖ్లియాలో 18, సౌత్ అల్ షర్కియాలో 17, సౌత్ అల్ బతినాలో 16, నార్త్ అల్ బతినాలో 12, అల్ షర్కియాలో 5, అల్ దహిరాహ్లో 4 కేసులు వున్నాయి. బురైమి, వుస్తా గవర్నరేట్స్లో రెండేసి చొప్పున కేసులున్నాయి.
తాజా వార్తలు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!
- రియాద్ లో ఆఫాక్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ ప్రారంభం..!!
- ‘వన్ ఓషన్, అవర్ ఫ్యూచర్ ’ గ్రాండ్ సక్సెస్..!!
- ఒమన్ ఎయిర్ కొత్త సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ కంటి సమస్యలపై స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!







