జూన్ 1 నుంచి యూఏఈకి రెసిడెంట్స్ రావొచ్చు
- May 19, 2020
యూఏఈ:కరోనా వైరస్ నేపథ్యంలో ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ వల్ల వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన యూఏఈ రెసిడెంట్స్(నివాసితులు) జూన్ 1 నుంచి యూఏఈకి రావొచ్చు. ఇందుకు తగ్గట్టుగా మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్, ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్షిప్ ఓ ప్రకటన విడుదల చేసింది. జూన్ 1 నుంచి రెసిడెంట్స్ని యూఏఈలోకి అనుమతిస్తామనీ, స్మార్ట్ సర్వీసెస్ (ica.gov.ae.) ద్వారా రెసిడెంట్ ఎంట్రీ పర్మిట్ని పొందవచ్చునని అధికారులు తెలిపారు. కరోనా వైరస్ ఔట్బ్రేక్ కారణంగా వందలాది మంది యూఏఈ రెసిడెంట్స్ తమ కుటుంబాలకు దూరంగా విదేశాల్లో చిక్కుకుపోయారనీ, వారిని వారి కుటుంబ సభ్యులతో కలిపేందుకు మానవీయ కోణంలో ఈ నిర్ణయం తీసుకున్నామని అధికార యంత్రాంగం చెబుతోంది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









