జూన్ 1 నుంచి యూఏఈకి రెసిడెంట్స్ రావొచ్చు
- May 19, 2020
యూఏఈ:కరోనా వైరస్ నేపథ్యంలో ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ వల్ల వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన యూఏఈ రెసిడెంట్స్(నివాసితులు) జూన్ 1 నుంచి యూఏఈకి రావొచ్చు. ఇందుకు తగ్గట్టుగా మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్, ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్షిప్ ఓ ప్రకటన విడుదల చేసింది. జూన్ 1 నుంచి రెసిడెంట్స్ని యూఏఈలోకి అనుమతిస్తామనీ, స్మార్ట్ సర్వీసెస్ (ica.gov.ae.) ద్వారా రెసిడెంట్ ఎంట్రీ పర్మిట్ని పొందవచ్చునని అధికారులు తెలిపారు. కరోనా వైరస్ ఔట్బ్రేక్ కారణంగా వందలాది మంది యూఏఈ రెసిడెంట్స్ తమ కుటుంబాలకు దూరంగా విదేశాల్లో చిక్కుకుపోయారనీ, వారిని వారి కుటుంబ సభ్యులతో కలిపేందుకు మానవీయ కోణంలో ఈ నిర్ణయం తీసుకున్నామని అధికార యంత్రాంగం చెబుతోంది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







