కరోనా వైరస్: నిబంధనల్ని ఉల్లంఘించిన గ్రూప్ అరెస్ట్
- May 19, 2020
మస్కట్: అల్ బతినా నార్త్ గవర్నరేట్లో పోలీసులు కొంతమంది వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. వీరంతా ఓ గ్రూప్గా ఏర్పడి, ఓ చోట సమావేశమయ్యారు. నిబంధనల్ని ఉల్లంఘించి గ్రూప్గా ఏర్పాటయ్యారనీ, అందుకే వీరిని అరెస్ట్ చేయడం జరిగిందని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఎక్కువమంది వ్యక్తులు ఒక చోట గుమికూడటం నేరం. ఈ మేరకు సుప్రీం కమిటీ గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. అరెస్ట్ చేసినవారిని చట్ట పరమైన చర్యల నిమిత్తం సంబంధిత అథారిటీస్కి అప్పగించడం జరిగింది. ప్రతి ఒక్కరూ నిబంధనల్ని పాటించాలని ఈ సందర్భంగా రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









