ఈద్ అల్ ఫితర్ శుభాకాంక్షలు తెలిపిన షేకా ఫాతిమా
- May 21, 2020అబుధాబి: జనరల్ విమెన్ యూనియన్ ఛైర్ విమెన్, సుప్రీం కౌన్సిల్ ఫర్ మదర్హుడ్ అండ్ చైల్డ్హుడ్ ప్రెసిడెంట్, ఫ్యామిలీ డెవలప్మెంట్ ఫౌండేషన్ సుప్రీం చెయిర్ విమెన్ షేకా ఫాతిమా ముబారక్, యూఏఈ పౌరులు అలాగే రెసిడెంట్స్కి ఈద్ అల్ ఫితర్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో పౌరులు, రెసిడెంట్స్ తగిన ప్రికాషన్స్ తీసుకోవాలనీ, కుటుంబ సభ్యుల పట్ల, సమాజం పట్ల మరింత బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. కరోనా వైరస్పై పోరులో అలుపెరుగక శ్రమిస్తున్న ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ వర్కర్స్ని ఈ సందర్భంగా షేకా ఫాతిమా అభినందించారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం