ఈద్ అల్ ఫితర్ శుభాకాంక్షలు తెలిపిన షేకా ఫాతిమా
- May 21, 2020
అబుధాబి: జనరల్ విమెన్ యూనియన్ ఛైర్ విమెన్, సుప్రీం కౌన్సిల్ ఫర్ మదర్హుడ్ అండ్ చైల్డ్హుడ్ ప్రెసిడెంట్, ఫ్యామిలీ డెవలప్మెంట్ ఫౌండేషన్ సుప్రీం చెయిర్ విమెన్ షేకా ఫాతిమా ముబారక్, యూఏఈ పౌరులు అలాగే రెసిడెంట్స్కి ఈద్ అల్ ఫితర్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో పౌరులు, రెసిడెంట్స్ తగిన ప్రికాషన్స్ తీసుకోవాలనీ, కుటుంబ సభ్యుల పట్ల, సమాజం పట్ల మరింత బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. కరోనా వైరస్పై పోరులో అలుపెరుగక శ్రమిస్తున్న ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ వర్కర్స్ని ఈ సందర్భంగా షేకా ఫాతిమా అభినందించారు.
తాజా వార్తలు
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త
- హైదరాబాద్ కి భారీ వర్షాల హెచ్చరిక..
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!







