బోస్నియన్ ఆర్ఫాన్స్ ఓపెన్ డేకి హాజరైన ఎమిర్
- January 30, 2016
ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థని, సరాజెవోలో బోస్నియన్ ఆర్ఫాన్స్తో గడిపారు. ఖతార్ చారిటీ సంరక్షణలో వీరంతా ఉన్నారు. ఖతార్ ఛారిటీ, హోటల్ బ్రిస్టోల్లో నిర్వహించిన ఓపెన్ డే యాక్టివిటీస్ ఉత్సాహంగా జరిగాయి. రిపబ్లిక్ ఆఫ్ బోస్నియా మరియు హెర్జగోవినాలో ఖతార్ ఛారిటీ కార్యక్రమాలను డాక్యుమెంటరీలో ఎమిర్ షేక్ తిలకించారు. బోస్నియా ప్రెసిడెన్సీ చైర్మన్ డాక్టర్ డ్రాగన్ కోవిక్తో అధికారిక చర్చల్లోనూ ఎమిర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరస్పర సహకారంపై ఇరువురి మధ్యా చర్యలు జరిగాయి.
తాజా వార్తలు
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!







