కరోనా వైరస్:కువైట్లో భారత నర్స్ మృతి
- May 25, 2020
కువైట్:భారత నర్స్ ఒకరు కువైట్లో కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మృతురాల్ని అన్నమ్మ చాకో (59)గా గుర్తించారు. కేరళకు చెందిన అన్నీ అన్నమ్మ చాకో, అల్ షాబ్ మెడికల్ సెంటర్లో నర్స్గా సేవలందిస్తున్నారు.ముబారక్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ ఆమె మరణించారని అధికారులు వెల్లడించారు. కువైట్లో కోవిడ్-19 ప్రోటోకాల్ ప్రకారం అన్నమ్మ చాకో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త
- తెలంగాణ ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చింది: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
- తెలంగాణ: గణతంత్ర దినోత్సవం..తెలంగాణకు 23 పోలీస్ పతకాలు
- మంగళవారం బ్యాంక్ ఉద్యోగుల బంద్
- గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్లో జరిగిన తేనీటి విందు
- ఖతార్లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!
- దుబాయ్లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- కువైట్ లో మరో బేబీ ఫార్ములా ఉపసంహరణ..!!







