కరోనా వైరస్:కువైట్లో భారత నర్స్ మృతి
- May 25, 2020
కువైట్:భారత నర్స్ ఒకరు కువైట్లో కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మృతురాల్ని అన్నమ్మ చాకో (59)గా గుర్తించారు. కేరళకు చెందిన అన్నీ అన్నమ్మ చాకో, అల్ షాబ్ మెడికల్ సెంటర్లో నర్స్గా సేవలందిస్తున్నారు.ముబారక్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ ఆమె మరణించారని అధికారులు వెల్లడించారు. కువైట్లో కోవిడ్-19 ప్రోటోకాల్ ప్రకారం అన్నమ్మ చాకో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు