కరోనా వైరస్:కువైట్లో భారత నర్స్ మృతి
- May 25, 2020
కువైట్:భారత నర్స్ ఒకరు కువైట్లో కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మృతురాల్ని అన్నమ్మ చాకో (59)గా గుర్తించారు. కేరళకు చెందిన అన్నీ అన్నమ్మ చాకో, అల్ షాబ్ మెడికల్ సెంటర్లో నర్స్గా సేవలందిస్తున్నారు.ముబారక్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ ఆమె మరణించారని అధికారులు వెల్లడించారు. కువైట్లో కోవిడ్-19 ప్రోటోకాల్ ప్రకారం అన్నమ్మ చాకో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







