దుబాయ్లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- January 26, 2026
యూఏఈ: దుబాయ్లోని భారత కాన్సులేట్ లో భారత 77వ గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుబాయ్లోని భారత కాన్సుల్ జనరల్ సతీష్ కుమార్ శివన్ మాట్లాడుతూ.. అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారత్ సందర్శనతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కొత్త శిఖరాలకు చేరుకున్నాయని అన్నారు.
రక్షణ , అంతరిక్ష సాంకేతిక సహకారం మరియు మౌలిక సదుపాయాల వంటి పలు కీలక రంగాల్లో ఒప్పందాలు కుదిరాయని పేర్కొన్నారు. భారత్-యూఏఈ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $100 బిలియన్లను అధిగమించిందని, రెండు దేశాలు 2032 నాటికి న్ని $200 బిలియన్లకు వాణిజ్యాన్ని పెంచేందుకు అంగీకరించాయని శివన్ తెలిపారు.

తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









