దుబాయ్లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- January 26, 2026
యూఏఈ: దుబాయ్లోని భారత కాన్సులేట్ లో భారత 77వ గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుబాయ్లోని భారత కాన్సుల్ జనరల్ సతీష్ కుమార్ శివన్ మాట్లాడుతూ.. అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారత్ సందర్శనతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కొత్త శిఖరాలకు చేరుకున్నాయని అన్నారు.
రక్షణ , అంతరిక్ష సాంకేతిక సహకారం మరియు మౌలిక సదుపాయాల వంటి పలు కీలక రంగాల్లో ఒప్పందాలు కుదిరాయని పేర్కొన్నారు. భారత్-యూఏఈ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $100 బిలియన్లను అధిగమించిందని, రెండు దేశాలు 2032 నాటికి న్ని $200 బిలియన్లకు వాణిజ్యాన్ని పెంచేందుకు అంగీకరించాయని శివన్ తెలిపారు.

తాజా వార్తలు
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!
- ఆసియా దేశాల రాయబారులతో సౌదీ అరేబియా చర్చలు..!!
- సుల్తాన్ తో ఈజిప్టు విదేశాంగ మంత్రి భేటీ..!!
- ‘ఈదియా’ కోసం 10 ATMలు ఏర్పాటు: అవెన్యూస్
- నిరంతర తనిఖీలతో పటిష్ఠంగా ఖతార్ మార్కెట్..!!
- బహ్రెయిన్ లో 45 మంది డ్రైవర్ల పై చట్టపరమైన చర్యలు..!!
- తాత్కాలిక సస్పెన్షన్ తర్వాత ఫ్లైట్స్ క్రమంగా పునఃప్రారంభం..!!









