సలాలాలో బ్లడ్ డొనేషన్ కోసం విజ్ఞప్తి
- May 30, 2020ఒమన్:సలాలాలోని సుల్తాన్ కబూస్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్, డోనర్స్కి బ్లడ్ డొనేషన్ విషయమై విజ్ఞప్తి చేసింది. దోఫార్ గవర్నరేట్కి చెందినవారు హాస్పాటల్ని సంప్రదించి బ్లడ్ డొనేషన్ చేయాల్సిందిగా కోరుతోంది. నేషనల్ కమిటీ ఫర్ ఎమర్జన్సీ మేనేజ్మెంట్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. హాస్పిటల్లో బ్లడ్ షార్టేజ్ వున్న దరిమిలా, డొనేషన్ చేయాలనుకున్నవారు బ్లడ్ బ్యాంక్ని సందర్శించాలని ప్రకటనలో పేర్కొన్నారు. బ్లడ్ మరియు బ్లడ్ ప్రోడక్ట్స్.. ముఖ్యంగా ప్లేట్లెట్స్ అవసరం ఎక్కువగా వుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు అధికారులు.
తాజా వార్తలు
- యూఏఈ లో స్వల్ప భూకంపం
- కొత్త సీపోర్ట్, సైడ్ వాక్..ప్రతిపాదనకు ఆమోదం
- నకిలీ కంపెనీలపై యాత్రికులకు హెచ్చరిక జారీ
- నిజ్వాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు ప్రవాస నర్సులు మృతి
- ఉక్రేనియన్ కు $3 మిలియన్లు..ఖతార్
- యూఏఈలోని ఒమానీ పౌరులకు శుభవార్త..!
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు