ఐసోలేటెడ్ ప్రాంతాల్లో నివసిస్తున్న కార్మికులకి కర్ఫ్యూ పర్మిట్స్!
- May 30, 2020కువైట్ సిటీ: మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఐసోలేటెడ్ ప్రాంతాల్లో నివసిస్తున్నవారికి కర్ఫ్యూ నుంచి కొంత ఉపశమనం కల్పించేలా రెన్యువల్ పర్మిట్స్ జారీ చేసే విషయమై ప్రభుత్వానికి ఓ ప్రపోజల్ పెట్టనుంది. ఆయా కంపెనీలకు అవసరమయ్యే కార్మికులకు వెసులుబాటు కల్పించేలా ఈ పర్మిట్స్ వుండాలని ఎంఓసిఐ ప్రతిపాదించనుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, కంపెనీలు కమర్షియల్ యాక్టివిటీస్ని తిరిగి కొనసాగించేందుకు వీలుగా అవసరమైన కార్మికులకు పర్మిట్స్ రెన్యువల్ చేయడం లేదా కొత్తగా ఇవ్వడం వంటి ప్రతిపాదనల్ని ప్రభుత్వం ముందుంచనుంది ఎంఓసిఐ. క్యాబినెట్లో ఈ విషయమై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- 202 మంది బెగ్గర్స్ అరెస్ట్.. విజిట్ వీసా హోల్డర్లే అధికం
- కువైట్ సమాచార శాఖ మంత్రితో భారత రాయబారి భేటీ
- బైట్ అల్ఘాషమ్ దార్అరబ్ ప్రైజ్ కు దరఖాస్తుల ఆహ్వానం
- ఖతార్లో అంతర్జాతీయ నగదు బదిలీపై రుసుములు పెంపు
- పాలస్తీనా భూమి ఆక్రమణ.. తీవ్రంగా ఖండించిన సౌదీ అరేబియా
- పిల్లలకు సోషల్ మీడియా వినియోగం పరిమితం చేయాలా?
- GCC దేశాల కోసం ఇ-వీసాలు.. వ్యాలిడిలీ, డాక్యుమెంట్ ప్రాసెస్
- వార్షిక సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్ డే.. లక్ష్యాలను ప్రకటించిన సౌదీ అరేబియా
- అజాన్ లేదా ప్రార్థనల పై తప్పుడు ప్రచారం.. ఖండించిన షార్జా
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు