ఐసోలేటెడ్ ప్రాంతాల్లో నివసిస్తున్న కార్మికులకి కర్ఫ్యూ పర్మిట్స్!
- May 30, 2020
కువైట్ సిటీ: మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఐసోలేటెడ్ ప్రాంతాల్లో నివసిస్తున్నవారికి కర్ఫ్యూ నుంచి కొంత ఉపశమనం కల్పించేలా రెన్యువల్ పర్మిట్స్ జారీ చేసే విషయమై ప్రభుత్వానికి ఓ ప్రపోజల్ పెట్టనుంది. ఆయా కంపెనీలకు అవసరమయ్యే కార్మికులకు వెసులుబాటు కల్పించేలా ఈ పర్మిట్స్ వుండాలని ఎంఓసిఐ ప్రతిపాదించనుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, కంపెనీలు కమర్షియల్ యాక్టివిటీస్ని తిరిగి కొనసాగించేందుకు వీలుగా అవసరమైన కార్మికులకు పర్మిట్స్ రెన్యువల్ చేయడం లేదా కొత్తగా ఇవ్వడం వంటి ప్రతిపాదనల్ని ప్రభుత్వం ముందుంచనుంది ఎంఓసిఐ. క్యాబినెట్లో ఈ విషయమై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







