ఆదివారం నుంచి ప్రొఫెట్ మాస్క్ ప్రారంభం
- May 30, 2020జెడ్డా:కింగ్ సల్మాన్, మదీనాలోని ప్రొఫెట్ మాస్క్ని క్రమక్రమంగా ఓపెన్ చేసేందుకు అనుమతిచ్చారు. ఆదివారం నుంచి పబ్లిక్ని దశల వారీగా మాస్క్లోకి అనుమతిస్తారు. మాస్క్ సామర్థ్యంలో 40 శాతం మందికి మాత్రమే అవకాశం కల్పిస్తారు. ఫజ్ర్ ప్రేయర్స్ కోసం ఆదివారం ఉదయం (షవ్వాల్ 8) మసీదులోకి అనుమతించడం జరిగింది. కోర్ట్ యార్డుల నుంచి ప్రేయర్ రగ్స్ని తొలగిస్తారు.
తాజా వార్తలు
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు
- ఏపీకి ప్రధాని మోదీ..సభలు, రోడ్ షోల షెడ్యూల్ ఇదే
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్ఆర్డబ్ల్యుఎ మద్దతు
- తుఫాను ప్రభావిత ప్రాంత నివాసితులకు శుభవార్త..!
- NRIలకు IFSCA పెట్టుబడి అవకాశాలపై సెమినార్
- ఖతార్ సరిహద్దులో భారీగా ఆయుధాలు స్వాధీనం
- సోషల్ మీడియాలో విమర్శలు.. ఉపాధ్యాయుడికి జరిమానా
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో