ఆదివారం నుంచి ప్రొఫెట్ మాస్క్ ప్రారంభం
- May 30, 2020
జెడ్డా:కింగ్ సల్మాన్, మదీనాలోని ప్రొఫెట్ మాస్క్ని క్రమక్రమంగా ఓపెన్ చేసేందుకు అనుమతిచ్చారు. ఆదివారం నుంచి పబ్లిక్ని దశల వారీగా మాస్క్లోకి అనుమతిస్తారు. మాస్క్ సామర్థ్యంలో 40 శాతం మందికి మాత్రమే అవకాశం కల్పిస్తారు. ఫజ్ర్ ప్రేయర్స్ కోసం ఆదివారం ఉదయం (షవ్వాల్ 8) మసీదులోకి అనుమతించడం జరిగింది. కోర్ట్ యార్డుల నుంచి ప్రేయర్ రగ్స్ని తొలగిస్తారు.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







