ఏపీలో కొత్తగా 98 కరోనా కేసులు

- May 31, 2020 , by Maagulf
ఏపీలో కొత్తగా 98 కరోనా కేసులు

అమరావతి:ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభన కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 98 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3042కి చేరింది. ఈ రోజు కరోనాతో ఇద్దరు మృతి చెందగా.. మృతుల సంఖ్య 62 కు చేరింది. ఇప్పటివరకూ 2135 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇంకా 845 మంది ఆస్పత్రికలో చికిత్స పొందుతున్నారు.

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com