తెలంగాణ: అంతర్రాష్ట్ర ప్రయాణాలపై నిషేధం ఎత్తివేత
- May 31, 2020హైదరాబాద్: లాక్ డౌన్ నిబంధనలు సడలిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 7 వరకు కంటైన్మెంట్ జోన్ల వెలుపల ప్రస్తుత స్థితిని కొనసాగించాలని నిర్ణయించింది. రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించనుంది. అంతరాష్ట్ర ప్రయాణాలపై నిషేధం ఎత్తివేసింది. కంటైన్మెంట్ జోన్లలో జూన్ నెలాఖరు వరకు లాక్ డౌన్ యథాతథంగా కొనసాగించనుంది. అన్ని దుకాణాలు రాత్రి 8 వరకు తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం