కార్ డాష్ బోర్డుల్లో కెమెరా: యూఏఈ ట్రాఫిక్ కౌన్సిల్
- January 31, 2016
రోడ్డు ప్రమాదాల్లో అసలేం జరిగిందో తెలుసుకోవడానికి యూఏఈ ట్రాఫిక్ కౌన్సిల్ కొత్త నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం ప్రతి కారులోనూ విధిగా డాష్ బోర్డ్ కెమెరాను ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. తద్వారా, యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరిది తప్పు అనేది తెలుసుకోవడం వీలవుతుందని అధికారులు చెప్పారు. ఒక్కోసారి వాహనాలను వేగంగా పోనిచ్చి, ప్రమాదాలకు కారణమైనవారు తప్పించుకుంటున్నారనీ, కొన్నిసార్లు తాము తప్పు చేసి ఇతరులపై ఆ తప్పుని నెట్టివేస్తున్నారనీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా ఇలాంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఫెడరల్ ట్రాఫిక్ కౌన్సిల్ ఛైర్మన్ మేజర్ జనరల్ మహమ్మద్ సైఫ్ అల్ జఫిన్ చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







