ముంబై:తుపాను ప్రభావంతో రన్వేపై జారిన విమానం..!
- June 03, 2020
ముంబై:ఫెడ్ఎక్స్ కు చెందిన బెంగుళూర్ నుండి ముంబై కి చేరుకున్న ఓ విమానం రన్వేపై జారింది. ఈ ఘటన ముంబై విమానాశ్రయంలో జరిగింది. నిసర్గ తుపాను కారణంగా వీచిన గాలులు, వర్షం కారణంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక ఈ ఘటన నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం నుండి రాత్రి 7 వరకు విమాన రాకపోకలను ఆపివేశారు.
ఇక మరోవైపు నిసర్గ తుపాను మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో మహారాష్ట్ర తీర ప్రాంతం రాయ్గఢ్ జిల్లా ఆలీబాగ్ వద్ద తీరం దాటింది. దీంతో ముంబై నగరం తుపాను నుండి తప్పించుకుంది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







