ముంబై:తుపాను ప్రభావంతో రన్వేపై జారిన విమానం..!
- June 03, 2020
ముంబై:ఫెడ్ఎక్స్ కు చెందిన బెంగుళూర్ నుండి ముంబై కి చేరుకున్న ఓ విమానం రన్వేపై జారింది. ఈ ఘటన ముంబై విమానాశ్రయంలో జరిగింది. నిసర్గ తుపాను కారణంగా వీచిన గాలులు, వర్షం కారణంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక ఈ ఘటన నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం నుండి రాత్రి 7 వరకు విమాన రాకపోకలను ఆపివేశారు.
ఇక మరోవైపు నిసర్గ తుపాను మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో మహారాష్ట్ర తీర ప్రాంతం రాయ్గఢ్ జిల్లా ఆలీబాగ్ వద్ద తీరం దాటింది. దీంతో ముంబై నగరం తుపాను నుండి తప్పించుకుంది.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







