తుని ఘటన చాలా బాధాకరం--ఏపీ సీఎం
- January 31, 2016
తూర్పుగోదావరి జిల్లా తునిలో జరిగిన ఘటన చాలా బాధకరమని ఏపీ సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ..తన రాజకీయ జీవితంలో తూర్పుగోదావరి జిల్లాలో ఇలాంటి ఘటన జరగలేదని అన్నారు. అకారణంగా రాజకీయ దురుద్దేశంతో దారుణ పరిస్థితి సృష్టించారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడుల సాధన కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాని అన్నారు. కాపులను బీసీల్లో చేర్చేందుకు తాము సుముఖంగా ఉన్నామని, అయితే దీనిపై పూర్తిగా సమీక్షించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. అదే విధంగా ప్రస్తుతం ఉన్న బీసీలకు అన్యాయం జరగకుండా కాపుల్లోని పేదలను బీసీల్లో చేర్చేవిధంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







