షియా ప్రార్థనా మందిరంపై బాంబు దాడి
- January 31, 2016
సిరియాలోని దక్షిణ డమాస్కస్ ప్రాంతంలో షియా ప్రార్థనా మందిరమైన సయ్యిద్ జీనాబ్ వద్ద ఆదివారం రెండు భారీ పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో దాదాపు 30 మంది మృతి చెందినట్లు భావిస్తున్నారు. జెనీవాలో ఐరాస ఆధ్వర్యంలో జరిగే శాంతి చర్చల్లో పాల్గొనేందుకు సిరియా ప్రభుత్వం, ప్రత్యర్థులు కలిసిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం పేలుడు జరిగిన ప్రార్థనా మందిరాన్ని షియా ముస్లింలు అత్యంత పవిత్రమైందిగా భావిస్తారు. జీనాబ్ మందిరం వద్ద జరిగిన రెండు పేలుళ్లలో ఒక దానికి కారు బాంబు కారణం కాగా రెండో దానికి కారణాలు తెలియరాలేదని సిరియాలోని మీడియా వెల్లడించింది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







