మస్కట్:ధృవింపు కార్డుల గడువు ముగిసినా ఫైన్లు విధించబోమన్న ఒమన్ పోలీసులు
- June 09, 2020
మస్కట్:కరోనా నేపథ్యంలో పలు ధృవింపు కార్డుల విషయంలో రాయల్ ఒమన్ పోలీసులు ప్రజలకు ఊరటనిచ్చే ప్రకటన విడుదల చేశారు. ఇక నుంచి గుర్తింపు కార్డులు, పాస్ పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసినా ఎలాంటి జరిమానాలు విధించబోమని రాయల్ ఒమన్ పోలీసులు స్పష్టం చేశారు. అన్ని రకాల గుర్తింపు కార్డులను వినియోగదారుల సేవలు ప్రారంభం అయ్యాక ఇస్తామని పోలీసులు స్పష్టం చేశారు. అప్పటి వరకు గుర్తింపు కార్డులపై ఎలాంటి జరిమానాలను విధించేది లేదని తెలిపారు.
--లెనిన్ కుమార్ (మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







