మస్కట్:ధృవింపు కార్డుల గడువు ముగిసినా ఫైన్లు విధించబోమన్న ఒమన్ పోలీసులు
- June 09, 2020
మస్కట్:కరోనా నేపథ్యంలో పలు ధృవింపు కార్డుల విషయంలో రాయల్ ఒమన్ పోలీసులు ప్రజలకు ఊరటనిచ్చే ప్రకటన విడుదల చేశారు. ఇక నుంచి గుర్తింపు కార్డులు, పాస్ పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసినా ఎలాంటి జరిమానాలు విధించబోమని రాయల్ ఒమన్ పోలీసులు స్పష్టం చేశారు. అన్ని రకాల గుర్తింపు కార్డులను వినియోగదారుల సేవలు ప్రారంభం అయ్యాక ఇస్తామని పోలీసులు స్పష్టం చేశారు. అప్పటి వరకు గుర్తింపు కార్డులపై ఎలాంటి జరిమానాలను విధించేది లేదని తెలిపారు.
--లెనిన్ కుమార్ (మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు