పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచిన సౌదీ అరేబియా

- June 11, 2020 , by Maagulf
పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచిన సౌదీ అరేబియా

సౌదీ అరేబియాలోని ప్రముఖ పెట్రో సంస్థ సౌదీ అరామ్ కో పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచింది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు ప్రకటన విడుదల చేశాయి. గ్యాసోలైన్ 91 ధర లీటర్ పై SR0.23 వరకు పెంచింది. దీంతో లీటర్ గ్యాసోలైన్ 91 ధర SR0.67 నుంచి SR0.90కి పెరిగింది. అలాగే లీటర్ గ్యాసోలైన్ 95 ధరను SR 0.82 నుంచి SR 1.08కి పెంచినట్లు అరామ్ కో వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com