పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచిన సౌదీ అరేబియా
- June 11, 2020
సౌదీ అరేబియాలోని ప్రముఖ పెట్రో సంస్థ సౌదీ అరామ్ కో పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచింది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు ప్రకటన విడుదల చేశాయి. గ్యాసోలైన్ 91 ధర లీటర్ పై SR0.23 వరకు పెంచింది. దీంతో లీటర్ గ్యాసోలైన్ 91 ధర SR0.67 నుంచి SR0.90కి పెరిగింది. అలాగే లీటర్ గ్యాసోలైన్ 95 ధరను SR 0.82 నుంచి SR 1.08కి పెంచినట్లు అరామ్ కో వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







