పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచిన సౌదీ అరేబియా
- June 11, 2020
సౌదీ అరేబియాలోని ప్రముఖ పెట్రో సంస్థ సౌదీ అరామ్ కో పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచింది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు ప్రకటన విడుదల చేశాయి. గ్యాసోలైన్ 91 ధర లీటర్ పై SR0.23 వరకు పెంచింది. దీంతో లీటర్ గ్యాసోలైన్ 91 ధర SR0.67 నుంచి SR0.90కి పెరిగింది. అలాగే లీటర్ గ్యాసోలైన్ 95 ధరను SR 0.82 నుంచి SR 1.08కి పెంచినట్లు అరామ్ కో వెల్లడించింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?