మూడు నెలల తర్వాత తెరుచుకున్న మసీదులు
- June 11, 2020
కువైట్ సిటీ:మూడు నెలల తర్వాత మసీదుల్లో ప్రార్థనల్ని నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో మాస్క్లలో సామూహిక ప్రార్థనలపై నిషేధం ప్రకటించిన విషయం విదితమే. హెల్త్ ప్రికాషన్స్ అన్నీ తీసుకుని, మాస్క్లలోకి ప్రజల్ని అనుమతిస్తున్నారు. ఫేస్ మాస్క్ని తప్పనిసరి చేశారు అధికారులు. ఒకరికి ఇంకొకరికి మధ్య కనీసం 1.5 మీటర్ల భౌతిక దూరం వుండేలా నిబంధనలు విధించారు. పెద్ద వయసువారు, ఇతరత్రా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారిని, చిన్న పిల్లల్ని మాస్కులలోకి అనుమతించడంలేదు. కాగా, మాస్క్లు తిరిగి తెరుచుకోవడం పట్ల వర్షిపర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







