మూడు నెలల తర్వాత తెరుచుకున్న మసీదులు
- June 11, 2020
కువైట్ సిటీ:మూడు నెలల తర్వాత మసీదుల్లో ప్రార్థనల్ని నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో మాస్క్లలో సామూహిక ప్రార్థనలపై నిషేధం ప్రకటించిన విషయం విదితమే. హెల్త్ ప్రికాషన్స్ అన్నీ తీసుకుని, మాస్క్లలోకి ప్రజల్ని అనుమతిస్తున్నారు. ఫేస్ మాస్క్ని తప్పనిసరి చేశారు అధికారులు. ఒకరికి ఇంకొకరికి మధ్య కనీసం 1.5 మీటర్ల భౌతిక దూరం వుండేలా నిబంధనలు విధించారు. పెద్ద వయసువారు, ఇతరత్రా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారిని, చిన్న పిల్లల్ని మాస్కులలోకి అనుమతించడంలేదు. కాగా, మాస్క్లు తిరిగి తెరుచుకోవడం పట్ల వర్షిపర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







