దుబాయ్:వైటల్ సెక్టార్ స్టాఫ్కి బోనస్
- June 15, 2020
దుబాయ్ రూలర్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, మంత్రులతో వర్చువల్ క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. వైటల్ సెక్టార్స్లో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటున్న దరిమిలా, పలు అంశాలపై ఈ క్యాబినెట్ సమావేశంలో చర్చ జరిగింది. డిజిటల్ పేమెంట్స్ కోసం యూనియన్ కంపెనీని ఏర్పాటు చేయబోతున్నట్లు క్యాబినెట్ మీటింగ్లో ఆయన ప్రకటించారు. ఎమర్జన్సీ సమయంలో అత్యంత సమర్థవంతంగా పనిచేసిన ఆయా రంగాలకు చెందినవారికి బోనస్లు ఇచ్చేందుకూ క్యాబినెట్ తీర్మానించింది. ఎమిరాతీలు అలాగే రెసిడెంట్స్ కోసం ఆయా విభాగాలు చాలా కష్టపడ్డాయనీ, ప్రతి ఒక్కరి కష్టం వల్లే సంక్షోభం నుంచి బయటపడగలిగామని షేక్ మొహమ్మద్ చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







