వలస కార్మికుల సంఖ్య తగ్గింపు
- June 15, 2020
మనామా:ముహర్రాక్, తమ రెసిడెన్షియల్ నెయిబర్హుడ్లో వలసదారుల సంఖ్యను తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. కరోనా వైరస్ నేపథ్యంలో భత్రా చర్యల్లో భాగంగా వలస కార్మికులున్న రెసిడెన్షియల్ ఏరియాస్లో తగిన చర్యలు చేపడుతున్నట్లు గవర్నర్ సల్మాన్ బిన్ ఇసా బిన్ హింది అల్ మన్నాయ్ చెప్పారు. డిప్యూటీ గవర్నర్ అబ్దుల్లా బిన్ ఖలీఫా అల్ జీరన్ అలాగే ముహరాక్ గవర్నరేట్ పోలీస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ సలెహ్ బిన్ రషీద్ అల్ దోస్సారి, ముహరాక్ మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్ ఇబ్రహీం బిన్ యూసెఫ్ అల్ జౌదర్ సమక్షంలో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నేషనల్ టీమ్, కరోనా వైరస్ నేపథ్యంలో చేసిన సూచనల్ని గవర్నరేట్ పాటిస్తోందని ఈ సందర్భంగా గవర్నర్ పునరుద్ఘాటించారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







