వలస కార్మికుల సంఖ్య తగ్గింపు
- June 15, 2020
మనామా:ముహర్రాక్, తమ రెసిడెన్షియల్ నెయిబర్హుడ్లో వలసదారుల సంఖ్యను తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. కరోనా వైరస్ నేపథ్యంలో భత్రా చర్యల్లో భాగంగా వలస కార్మికులున్న రెసిడెన్షియల్ ఏరియాస్లో తగిన చర్యలు చేపడుతున్నట్లు గవర్నర్ సల్మాన్ బిన్ ఇసా బిన్ హింది అల్ మన్నాయ్ చెప్పారు. డిప్యూటీ గవర్నర్ అబ్దుల్లా బిన్ ఖలీఫా అల్ జీరన్ అలాగే ముహరాక్ గవర్నరేట్ పోలీస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ సలెహ్ బిన్ రషీద్ అల్ దోస్సారి, ముహరాక్ మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్ ఇబ్రహీం బిన్ యూసెఫ్ అల్ జౌదర్ సమక్షంలో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నేషనల్ టీమ్, కరోనా వైరస్ నేపథ్యంలో చేసిన సూచనల్ని గవర్నరేట్ పాటిస్తోందని ఈ సందర్భంగా గవర్నర్ పునరుద్ఘాటించారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







