వలస కార్మికుల సంఖ్య తగ్గింపు
- June 15, 2020
మనామా:ముహర్రాక్, తమ రెసిడెన్షియల్ నెయిబర్హుడ్లో వలసదారుల సంఖ్యను తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. కరోనా వైరస్ నేపథ్యంలో భత్రా చర్యల్లో భాగంగా వలస కార్మికులున్న రెసిడెన్షియల్ ఏరియాస్లో తగిన చర్యలు చేపడుతున్నట్లు గవర్నర్ సల్మాన్ బిన్ ఇసా బిన్ హింది అల్ మన్నాయ్ చెప్పారు. డిప్యూటీ గవర్నర్ అబ్దుల్లా బిన్ ఖలీఫా అల్ జీరన్ అలాగే ముహరాక్ గవర్నరేట్ పోలీస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ సలెహ్ బిన్ రషీద్ అల్ దోస్సారి, ముహరాక్ మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్ ఇబ్రహీం బిన్ యూసెఫ్ అల్ జౌదర్ సమక్షంలో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నేషనల్ టీమ్, కరోనా వైరస్ నేపథ్యంలో చేసిన సూచనల్ని గవర్నరేట్ పాటిస్తోందని ఈ సందర్భంగా గవర్నర్ పునరుద్ఘాటించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







