మస్కట్:సరిహద్దు ద్వారా రాకపోకలకు ఏకీకృత విధానానికి జీసీసీ ఆమోదం
- June 26, 2020
మస్కట్:లాక్ డౌన్ తర్వాత తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో గల్ఫ్ దేశాల మధ్య రహదారి రాకపోకల దిశగా జీసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. గల్ఫ్ దేశాల్లోని పౌరులు, ప్రవాసీయులు సరిహద్దు ద్వారా ప్రయాణం చేసేందుకు రూపొందించిన ఏకీకృత విధానానికి జీసీసీ ఆమోదం తెలిపింది. అయితే..సరిహద్దులు దాటే సమయంలో ఆయా ప్రయాణికులను ఆరోగ్య పరిస్థితులపై అంచనా వచ్చేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై, సంరక్షణ ఏర్పాట్లపై సుప్రీం కమిటీ నివేదిక సమర్పించాల్సి ఉందని రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇదిలాఉంటే..తమ దేశంలోకి వచ్చే ప్రయాణికుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఒమన్ ప్రభుత్వం ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. ప్రయాణికులు తప్పనిసరిగా కరోనా టెస్ట్ రిపోర్ట్ తో రావాలా? వద్దా? అనేది త్వరలోనే నిర్ణయించే అవకాశాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..