జోగినపల్లి సంతోష్ కుమార్ సౌజన్యం 'మనం సైతం' సారధ్యంలో చిత్రపురి కాలనీవాసులకు మాస్కుల పంపిణీ!!
- July 01, 2020
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపకర్త, రాజ్యసభ సభ్యులు, తెరాస ముఖ్య నేత జోగినపల్లి సంతోష్ కుమార్ ఆశీస్సులతో.. 'మనం సైతం' సారధ్యంలో.. చిత్రపురి కాలనీలో ఇంటింటికి మాస్క్ లు పంపిణి చేశారు.
'మాస్క్' నిత్యావసర వస్తువుగా మారిపోయిన నేపథ్యంలో..
తమ కొరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మాస్కులు పంపిణీ చేయించిన జోగినపల్లి సంతోష్ కుమార్, 'మనం సైతం' కాదంబరి కిరణ్ లకు కాలనీవాసులు కృతఙ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని, మాస్క్ లేకుండా బయట తిరగడం నేరమన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని కాదంబరి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు!!
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







