ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్న తెలంగాణ ఎన్నారైలు
- July 01, 2020
షార్జా:నాలుగు నెలలుగా కరోనా వైరస్ నేపథ్యంలో షార్జా లో ఇబ్బందులు పడుతున్న 40 మంది తెలంగాణ వాసులు ఎట్టకేలకు హైదరాబాద్ కి పయనమయ్యారు.ఈ క్రమంలో విశేష సహాయ సహకారాలు అందించిన ఐఏఎస్ ప్రెసిడెంట్ ఇ.పి. జాన్సన్, వైస్ ప్రెసిడెంట్ వై.ఎ. రహీమ్ తదితరులకు టిపిసిసి ఎన్నారై సెల్ దుబాయ్, యూఏఈ కన్వీనర్ ఎస్వి రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. షార్జా పోలీస్తో కలిసి షెల్టర్ అందించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఐఏఎస్ ఆఫీస్ బేరర్స్ జనరల్ సెక్రెటరీ అబ్దుల్లా మల్లాచెర్రి, యాక్టింగ్ ట్రెజరర్ షాజి జాన్, షహాల్ హస్సాన్, అహ్మద్ షిబ్లీ, హారిస్ కొడంగల్లుర్ ఇతర సభ్యులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు ఎస్వి రెడ్డి.

తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









