ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్న తెలంగాణ ఎన్నారైలు
- July 01, 2020
షార్జా:నాలుగు నెలలుగా కరోనా వైరస్ నేపథ్యంలో షార్జా లో ఇబ్బందులు పడుతున్న 40 మంది తెలంగాణ వాసులు ఎట్టకేలకు హైదరాబాద్ కి పయనమయ్యారు.ఈ క్రమంలో విశేష సహాయ సహకారాలు అందించిన ఐఏఎస్ ప్రెసిడెంట్ ఇ.పి. జాన్సన్, వైస్ ప్రెసిడెంట్ వై.ఎ. రహీమ్ తదితరులకు టిపిసిసి ఎన్నారై సెల్ దుబాయ్, యూఏఈ కన్వీనర్ ఎస్వి రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. షార్జా పోలీస్తో కలిసి షెల్టర్ అందించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఐఏఎస్ ఆఫీస్ బేరర్స్ జనరల్ సెక్రెటరీ అబ్దుల్లా మల్లాచెర్రి, యాక్టింగ్ ట్రెజరర్ షాజి జాన్, షహాల్ హస్సాన్, అహ్మద్ షిబ్లీ, హారిస్ కొడంగల్లుర్ ఇతర సభ్యులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు ఎస్వి రెడ్డి.

తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







