మయాన్మార్:రత్నాల గనిలో ఘోర ప్రమాదం..50 మంది మృతి
- July 02, 2020మయాన్మార్ దేశంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కచీన్ రాష్ట్రంలో ఇటీవల భారీగా వర్షాలు కురిసాయి. దీంతో పచ్చ రత్నాల గనిలో కి బురద, రాళ్లు వచ్చి చేరాయి. ఒక్కసారిగా భారీగా బురద, రాళ్లు రావడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు సజీవ సమాధి అయిపోయారు.
ఈ ప్రమాద ఘటనలో 50 మందిపైగా ప్రాణాలు కోల్పోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో వారందరూ పచ్చ రత్నాలను ఏరే పనిలో నిమగ్నమై ఉన్నారని అధికారులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన ఎమర్జెన్సీ సర్వీసు సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ