మయాన్మార్:రత్నాల గనిలో ఘోర ప్రమాదం..50 మంది మృతి
- July 02, 2020
మయాన్మార్ దేశంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కచీన్ రాష్ట్రంలో ఇటీవల భారీగా వర్షాలు కురిసాయి. దీంతో పచ్చ రత్నాల గనిలో కి బురద, రాళ్లు వచ్చి చేరాయి. ఒక్కసారిగా భారీగా బురద, రాళ్లు రావడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు సజీవ సమాధి అయిపోయారు.
ఈ ప్రమాద ఘటనలో 50 మందిపైగా ప్రాణాలు కోల్పోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో వారందరూ పచ్చ రత్నాలను ఏరే పనిలో నిమగ్నమై ఉన్నారని అధికారులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన ఎమర్జెన్సీ సర్వీసు సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







