కోవిడ్-19: మూడో స్థానంలోకి భారత్ చేరే అవకాశం
- July 05, 2020భారత దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 6 లక్షల 73 వేల 904 కు పెరిగింది. శనివారం, రికార్డు స్థాయిలో 24018 మందికి కరోనా సోకింది, అలాగే కొత్తగా 14 వేల 327 మంది కోలుకున్నారు. దాంతో డిశ్చార్జ్ అయినా వారి సంఖ్య 409,062 కు చేరింది. అలాగే మరణాల సంఖ్య 19,279 కు చేరింది. ఈ గణాంకాలు Covid19india.org ప్రకారం ఉన్నాయి, ఇక మహారాష్ట్రలో కొత్తగా 7074 పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో ఈ రాష్ట్రంలో 2 లక్షలకు పైగా రోగులు ఉన్నట్టయింది, అలాగే 8671 మంది మరణించారు.
మరోవైపు, భారతదేశం మరియు రష్యా మధ్య సంక్రమణల వ్యత్యాసం 611 మాత్రమే ఉంది. రోగుల పరంగా మూడవ స్థానంలో భారత్ ఇవాళ చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అమెరికా మొదటి స్థానంలో, బ్రెజిల్ రెండవ స్థానంలో ఉన్నాయి. ఈ రెండు దేశాల తరువాత, ప్రతిరోజూ అత్యధిక సంఖ్యలో కొత్త అంటువ్యాధులు భారత్ నుండి వస్తున్నాయి.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు