స్కాలర్ షిప్ల కోసం ఇ-రిజిస్ట్రేషన్ ప్రారంభం
- July 08, 2020
దోహా:మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్, ఇ-రిజిస్ట్రేషన్ని స్కాలర్ షిప్ల కోసం ప్రారంభించినట్లు వెల్లడించింది. అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవల్స్కి సంబంధించి 2020-21 అకడమిక్ ఇయర్ కోసం గవర్నమెంట్ స్కాలర్ షిప్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వుంటుంది. రెండు ఫేజుల్లో ఈ ఇ-రిజిస్ట్రేషన్ వుంటుంది. రెండో ఫేజ్ నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు వుంటుంది. మరిన్ని వివరాలకు ఇ-మెయిల్ ద్వారా లేదా Admissionedu.gov.qa వెబ్సైట్లో చూడవచ్చు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన
- పాన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్..ఇక నుంచి ఈ లావాదేవీలకు తప్పనిసరి
- ఫేక్ కన్జూమర్ ప్రొటెక్షన్ వెబ్సైట్ల పై అబుదాబి పోలీసులు హెచ్చరిక..!!
- ప్రభుత్వ స్టాంపులు ఫోర్జరీ.. ఐదుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్..!!
- ఏప్రిల్లో బహ్రెయిన్ ఆపరేషన్స్ రూమ్ కు 1,606 కాల్స్..!!
- 7 రోజుల్లో 7,989 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- జూన్ 13 యూఏఈ లాటరీ డ్రా.. విజేత నంబర్లు ఇవే..!!









