మీడియా సంస్థల్ని అభినందించిన మినిస్టర్
- February 03, 2016
ఇన్ఫర్మేషన్ మరియు పార్లమెంట్ ఎఫైర్స్ మినిస్టర్ ఇసా బిన్ అబ్దుల్ రెహమాన్ అల్ హమ్మాది, బహ్రెయిన్లో మీడియా సంస్థల పనితీరును అభినందించారు. రిప్రెస్ ఎంటేటివ్ కౌన్సిల్ సమావేశంలో మీడియా నిస్పక్షపాతంగా వ్యవహరించాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మీడియా సామాజిక బాధ్యతతో వ్యవహరించడం అభినందనీయమని ఆయన అన్నారు. అలాగే, బహ్రెయిన్ యువత ఆశలకు తగ్గట్టుగా తమ ప్రభుత్వం, మంత్రిత్వ శాఖ నడుచుకుంటుందని మినిస్టర్ చెప్పారు. యువత కోసం పలు స్కీమ్లను, పలు స్ట్రాటజీలను మంత్రిత్వ శాఖ తీసుకు వస్తోందనీ ప్రతి ఒక్కరూ వాటిని వినియోగించుకోవాలని ఆయన అన్నారు. స్పెషలైజ్డ్ కమిటీ ద్వారా రిప్రెజెంటేటివ్స్ కౌన్సిల్ మెంబర్స్ ఇచ్చే సూచనలు, సలహాలను మంత్రిత్వ శాఖ పరిగణనలోకి తీసుకుంటుందని మినిస్టర్ వివరించారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







