మస్కట్ : నిబంధనలు పాటించని షాపుల మూసివేత
- July 09, 2020
కరోనా మహమ్మారి నియంత్రణకు ప్రభుత్వం ఎన్ని జాగ్రత్త సూచనలు చేసినా..కొందరు మాత్రం వాటిని పట్టించుకోవటం లేదు. దీంతో మస్కట్ మున్సిపాలిటి అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. కరోనా నియంత్రణ కోసం ఏర్పాటైన సుప్రీం కమిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించిన పలు షాపులను, వాణిజ్య కేంద్రాలను మస్కట్ మున్సిపాలిటి అధికారులు మూసివేయించారు. షాపులు, వాణిజ్య కేంద్రాల్లో ఖచ్చితంగా సుప్రీం కమిటీ సూచనలను పాటించాల్సిందేనని మరోసారి అధికారులు హెచ్చరించారు. తమ తనిఖీలు కొనసాగుతూనే ఉంటాయని..ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే షాపులను సీజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.
తాజా వార్తలు
- ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా అలెగ్జాండర్ జ్వెరెవ్..
- మాస్కోలో రష్యా రేర్ ఎర్త్ సంస్థ ‘గిరెడ్మెట్’ ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ
- దుబాయ్ హార్బర్కు నేరుగా అనుసంధానం.. 90 శాతం పూర్తయిన కొత్త బ్రిడ్జి ప్రాజెక్టు
- వార్ రిలేటెడ్ కంటెంట్.. కువైట్ సైబర్ క్రైమ్ కీలక హెచ్చరిక..!!
- Dh1 ఆఫర్.. ఫీఫా ప్యాకేజీలు: యూఏఈ హోటళ్లలో స్టేకేషన్ డీల్స్..!!
- 7,760 మంది అరెస్టు చేసిన సౌదీ భద్రతా దళాలు..!!
- ఫోన్లను అప్డేట్ చేసుకోవాలని ఆండ్రాయిడ్ విజ్ఞప్తి..!!
- 5, 10, 50 రియాల్ నోట్లలో కీలక మార్పులు..!!
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన శ్రీలంక..!!
- సూరత్లో ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విషవాయువు లీకై నలుగురు మృతి









