పాక్ విమానాలకు నో ఎంట్రీ చెబుతున్న అమెరికా
- July 10, 2020
పాకిస్థాన్ కు అమెరికా భారీ షాక్ ఇచ్చింది. పాక్ ఎయిర్ లైన్స్ కు చెందిన అన్ని అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధం విధించింది. పాకిస్తాన్ పైలట్లు అంతా నకిలీ సర్టిఫికేట్లతో విమానాలు నడుపుతున్నారనే కారణంతో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. మే నెలలో కరాచీలో పాకిస్తాన్ విమానం ప్రమాదానికి గురై 97 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై విచారణ జరపగా.. ఆపైలట్లు నకిలీ సర్టిఫికేట్లతో ఉద్యోగంలో చేరారని తేలింది. దీంతో ఇటీవల యూరోపియన్ యూనియన్ కూడా పాకిస్తాన్ విమానాలను నిషేదించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అమెరికా కూడా నిషేధించడంతో పాకిస్థాన్ కు భారీ షాక్ తగలినట్టైంది.
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







