పాక్ విమానాలకు నో ఎంట్రీ చెబుతున్న అమెరికా
- July 10, 2020
పాకిస్థాన్ కు అమెరికా భారీ షాక్ ఇచ్చింది. పాక్ ఎయిర్ లైన్స్ కు చెందిన అన్ని అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధం విధించింది. పాకిస్తాన్ పైలట్లు అంతా నకిలీ సర్టిఫికేట్లతో విమానాలు నడుపుతున్నారనే కారణంతో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. మే నెలలో కరాచీలో పాకిస్తాన్ విమానం ప్రమాదానికి గురై 97 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై విచారణ జరపగా.. ఆపైలట్లు నకిలీ సర్టిఫికేట్లతో ఉద్యోగంలో చేరారని తేలింది. దీంతో ఇటీవల యూరోపియన్ యూనియన్ కూడా పాకిస్తాన్ విమానాలను నిషేదించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అమెరికా కూడా నిషేధించడంతో పాకిస్థాన్ కు భారీ షాక్ తగలినట్టైంది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







