పాక్ విమానాలకు నో ఎంట్రీ చెబుతున్న అమెరికా
- July 10, 2020
పాకిస్థాన్ కు అమెరికా భారీ షాక్ ఇచ్చింది. పాక్ ఎయిర్ లైన్స్ కు చెందిన అన్ని అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధం విధించింది. పాకిస్తాన్ పైలట్లు అంతా నకిలీ సర్టిఫికేట్లతో విమానాలు నడుపుతున్నారనే కారణంతో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. మే నెలలో కరాచీలో పాకిస్తాన్ విమానం ప్రమాదానికి గురై 97 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై విచారణ జరపగా.. ఆపైలట్లు నకిలీ సర్టిఫికేట్లతో ఉద్యోగంలో చేరారని తేలింది. దీంతో ఇటీవల యూరోపియన్ యూనియన్ కూడా పాకిస్తాన్ విమానాలను నిషేదించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అమెరికా కూడా నిషేధించడంతో పాకిస్థాన్ కు భారీ షాక్ తగలినట్టైంది.
తాజా వార్తలు
- దుబాయ్ హార్బర్కు నేరుగా అనుసంధానం.. 90 శాతం పూర్తయిన కొత్త బ్రిడ్జి ప్రాజెక్టు
- వార్ రిలేటెడ్ కంటెంట్.. కువైట్ సైబర్ క్రైమ్ కీలక హెచ్చరిక..!!
- Dh1 ఆఫర్.. ఫీఫా ప్యాకేజీలు: యూఏఈ హోటళ్లలో స్టేకేషన్ డీల్స్..!!
- 7,760 మంది అరెస్టు చేసిన సౌదీ భద్రతా దళాలు..!!
- ఫోన్లను అప్డేట్ చేసుకోవాలని ఆండ్రాయిడ్ విజ్ఞప్తి..!!
- 5, 10, 50 రియాల్ నోట్లలో కీలక మార్పులు..!!
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన శ్రీలంక..!!
- సూరత్లో ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విషవాయువు లీకై నలుగురు మృతి
- తెలంగాణలో జూన్ 15 వరకు వేసవి సెలవులు పొడిగింపు
- ఇక ఇంటర్నెట్ లేకుండానే UPI లావాదేవీలు









