మస్కట్: ఎక్కువ ధరలకు సరుకులు అమ్ముతున్న షాపుల సీజ్
- July 10, 2020
కరోనా నేపథ్యంలో కొందరు వ్యాపారులు ప్రజల జేబులను కొల్లగొడుతున్నారు. అసలు ధరల కన్నా..రెట్టింపు ధరలకు సరుకులు అమ్ముతున్నారు. అలాంటి వారిపై వినియోగదారుల హక్కుల పరిరక్షణ అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నారు. దక్షిణ అల్ బతినా గవర్నరేట్ ప్రాంతంలోని బర్కలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఎక్కువ ధరలకు సరుకులు అమ్ముతున్నట్లు తనిఖీల్లో రుజువు కావటంతో ఓ షాపును సీజ్ చేశారు. వినియోగదారుల హక్కులను పరిరక్షించేందుకు తాము చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నామని, ఎవరైనా వ్యాపారులు ప్రస్తుత సంక్షోభ పరిస్థితులను ఆసరాగా చేసుకొని ప్రజలను మోసం చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- దేశంలో జీవనశైలి వ్యాధులు పెరుగుతున్న ఆందోళనకర పరిస్థితి: గవర్నర్ అబ్దుల్ నజీర్
- ప్రైవేట్ ట్రావెల్స్ ప్రతినిధులతో సైబరాబాద్ సీపీ సమావేశం
- నకిలీ చాలెట్, హాలిడే హోమ్ అద్దె ఆఫర్లపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కువైట్ గగనతలంలో 7 బాలిస్టిక్ క్షిపణులను కూల్చివేసిన సైన్యం
- మాస్కోలోని స్బేర్ సిటీని సందర్శించిన మంత్రి లోకేష్
- ఇరాన్ తాజా దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- 70 మంది నర్సులను సత్కరించిన ఇండియన్ లేడీస్ అసోసియేషన్..!!
- కువైట్, బీరుట్ కు సర్వీసులను నిలిపివేసిన సలామ్ ఎయిర్..!!
- వర్క్ ప్లేస్ లో హీట్ స్ట్రెస్ ఎదుర్కోవడానికి MoPH టిప్స్..!!
- తాజా పరిణామాల పై సౌదీ క్రౌన్ ప్రిన్స్, లెబనాన్ ప్రెసిడెంట్ చర్చలు..!!









